PM Modi Tour: మోదీ టూర్… డోంట్ కేర్ అంటున్న బీఆర్ఎస్… సై అంటే సై అంటున్న పార్టీలు!

ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తుండటం పొలిటికల్ వేడిని మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో బలప్రదర్శనకు ఇటు కమలం.. అటు కారు.. సిద్ధమవుతున్నాయి. మోదీ సభను విజయవంతం చేసేందుకు కాషాయ పార్టీ రెడీ అవుతోంటే.. ఇదే రోజు సింగరేణి ప్రాంతాల్లో బీఆర్ఎస్‌ ఆందోళనకు పిలుపునిచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 8 April 2023, 1:36 PM IST

Published : 
  • 8 April 2023, 1:36 PM IST

Exit mobile version