Raghu Rama Krishna Raju: ఉండిలో రఘురామకు షాక్ తప్పదా.. RRR ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాడా..?

నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రఘురామ.. వైసీపీకి ఎదురు తిరిగి ఆ తర్వాత బీజేపీలో చేరాలనుకున్నారు. కమలం పార్టీ ఇచ్చిన ఝలక్‌తో ఫైనల్‌గా టీడీపీలో చేరారు. తనకు పార్టీలు పిలిచి సీటు ఇస్తాయని కలలు కన్న రఘురామకు బీజేపీ షాకిచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 27 April 2024, 8:33 PM IST

Published : 
  • 27 April 2024, 8:33 PM IST

Exit mobile version