సీఎం పదవి కోసం సిద్ధ రామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో వీరిలో సీఎం పదవి ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర చర్చలు జరిపింది. సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసింది అధిష్టానం. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా కొనసాగనున్నారు.
