Top story: గాంధీని చంపడానికి ఆ 55 కోట్లే కారణమా..? చివరి ఉపవాసం వెనుక అసలు నిజాలు! భారత ప్రభుత్వంతో గాంధీజీ యుద్ధం!
1948 జనవరి 13… సరిగ్గా స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని నెలలకే, అప్పటికే నీరసించిపోయిన 78 ఏళ్ల ముసలాడు ఒకరు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆయన మరెవరో కాదు, మహాత్మా గాంధీ. అయితే ఈ దీక్ష భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది.