ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చ మొదలైంది. గత ఐదేళ్లుగా ఏ అమరావతిని అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందో, ఏ అమరావతిని అయితే శ్మశానంతో పోల్చారో.. ఇప్పుడు అదే అమరావతి