YCP Shock: వైసీపీకి పంచకర్ల రాజీనామా.. వైవీతో విభేదాలే కారణమా..?

విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. దీని వల్ల ఉత్తరాంధ్రలో పార్టీకి తిరుగుండదని భావించింది. అయితే కార్యనిర్వాహక రాజధాని ముందుకు సాగకపోగా అడుగడుగునా విశాఖలో ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.

Post Published By: Raju Cln
Updated : 13 July 2023, 11:28 AM IST

Published : 
  • 13 July 2023, 11:28 AM IST

Exit mobile version