Indian Railways: రైళ్లలో రూ.20కే భోజనం.. ఎక్కడంటే..

ఎకానమీ మీల్ పేరుతో రూ.20కే భోజనం అందిస్తోంది దక్షిణ మధ్య రైల్వే. ప్రస్తుతం సికింద్రాబాద్, విజయవాడ రేణిగుంట, గుంతకల్ రైల్వే స్టేషన్లలోనే ఈ సదుపాయం ఉంది. త్వరలోనే మిగతా స్టేషన్లలో కూడా ఈ భోజనం అందుబాటులోకి రానుంది.

Post Published By: narender Thiru
Updated : 23 July 2023, 9:24 AM IST

Published : 
  • 23 July 2023, 9:24 AM IST

Exit mobile version