Team India: కొత్త సెలెక్టర్ ఎవరో కానీ కొంపముంచేలా ఉన్నాడు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల టీ20 భవితవ్యాన్ని కొత్తగా వచ్చే చీఫ్ సెలెక్టరే నిర్ణయిస్తాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. ఈ ఇద్దరితో పాటు రవిచంద్రన్ అశ్విన్, ఇతర సీనియర్ ఆటగాళ్ల కెరీర్‌పై కీలక నిర్ణయం తీసుకోనున్నారని చెప్పాడు.

Post Published By: Srikar Creator
Updated : 4 July 2023, 5:51 PM IST

Published : 
  • 4 July 2023, 5:51 PM IST

Exit mobile version