బుమ్రాకు నష్టపరిహారం… కీలక నిర్ణయం దిశగా బీసీసీఐ…!

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు బీసీసీఐ 2 కోట్ల నష్టపరిహారం చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ గత ఫిబ్రవరిలో 2025-26 సీజన్‌ కోసం ఆటగాళ్లకు వార్షిక ఫీజులకు సంబంధించి సెంట్రల్‌ కాంట్రాక్టు జాబితాను విడుదల చేసింది.

Post Published By: dialnews
Updated : 20 March 2026, 1:00 PM IST

Published : 
  • 20 March 2026, 1:00 PM IST

Exit mobile version