కొన్ని గంటల్లో టీమిండియా టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ తో తలపడబోతోంది. సూపర్ 8 వరకు ఒక్క మ్యాచ్ మినహా అన్ని గెలుచుకుంటూ వచ్చిన ఇండియా,ఎందుకో తడబడుతుంది.