బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే అహ్మదాబాద్ పిచ్.. ప్రత్యర్థి కెప్టెన్ కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. సౌతాఫ్రికా 187 పరుగులే చేయడంతో భారత్ విజయం ఖాయమని డిసైడపోయారు..