ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.. వన్డే సిరీస్ కైవసం చేసుకున్న బ్రూక్ సేన.!

ఇంగ్లాండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన భారత్, అదే రీతిన ముగించింది. టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత్, వన్డే సిరీస్‌ను సైతం 1-2 తేడాతో ఇంగ్లాండ్ చేతిలో పోగొట్టుకుంది.

Post Published By: dialnews
Updated : 20 July 2026, 1:55 PM IST

Published : 
  • 20 July 2026, 1:55 PM IST

Exit mobile version