ఇంగ్లాండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన భారత్, అదే రీతిన ముగించింది. టీ20 సిరీస్లో వైట్వాష్కు గురైన భారత్, వన్డే సిరీస్ను సైతం 1-2 తేడాతో ఇంగ్లాండ్ చేతిలో పోగొట్టుకుంది.