IND Vs AFG: ఊపేసిన డబుల్ సూపర్ ఓవర్.. టీ ట్వంటీ సిరీస్‌లో భారత్ క్లీన్ స్వీప్

బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రోహిత్-రింకూ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Post Published By: narender Thiru
Updated : 18 January 2024, 1:44 PM IST

Published : 
  • 18 January 2024, 1:44 PM IST

Exit mobile version