ఐపీఎల్లో అదరగొట్టిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఇంటర్నేషనల్లో అడుగుపెడుతున్నాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్ వేదికగా జరిగే వైట్ బాల్ సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్ట్ చేసింది.