ఆసీస్ చేతిలో పాక్ చిత్తు… డేంజర్ లో భారత్ సెమీస్ ఛాన్స్..!
మహిళల టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా ప్రదర్శిస్తున్న ఆధిపత్యం ఇప్పుడు భారత జట్టు సెమీస్ ఆశలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పాకిస్థాన్పై ఆసీస్ సాధించిన ఘన విజయం గ్రూప్-ఎ సమీకరణాలను ఆసక్తికరంగా మార్చడమే కాకుండా భారత్కు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది.