ఆసీస్ చేతిలో పాక్ చిత్తు… డేంజర్ లో భారత్ సెమీస్ ఛాన్స్..!

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ప్రదర్శిస్తున్న ఆధిపత్యం ఇప్పుడు భారత జట్టు సెమీస్ ఆశలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పాకిస్థాన్‌పై ఆసీస్ సాధించిన ఘన విజయం గ్రూప్-ఎ సమీకరణాలను ఆసక్తికరంగా మార్చడమే కాకుండా భారత్‌కు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది.

Post Published By: dialnews
Updated : 25 June 2026, 3:50 PM IST

Published : 
  • 25 June 2026, 3:50 PM IST

Exit mobile version