విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాతోనే తాను బ్యాటింగ్లో రాణించగలిగానని టీమిండియా తాత్కలిక సారథి హార్దిక్ పాండ్యా అన్నాడు. వెస్టిండీస్తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 200 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

Team India captain Harthik Pandya said that he was able to do well against the West Indies due to the advice given by Virat Kohli