టీమిండియా టీ20 ప్రపంచకప్ ప్రయాణం అహ్మదాబాద్లో ఆందోళనకర మలుపు తిరిగింది. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ దారుణంగా విఫలమైంది.