టీమిండియా టీ20 ప్రపంచకప్ ప్రయాణం అహ్మదాబాద్లో ఆందోళనకర మలుపు తిరిగింది. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ దారుణంగా విఫలమైంది.
గత కొన్ని రోజులుగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ గురించి జరిగిన చర్చ మరే మ్యాచ్ కూ జరిగి ఉండదేమో… ఎప్పుడూ మ్యాచ్ ఎంత ఉత్కంఠగా సాగుతుందో అన్న దానిపై మాటలు, చర్చలు వినిపించేవి.
దక్షిణ కొరియా సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొరియన్ డ్రామాలకు ఇండియాలో కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కూడా ఉస్తాద్ భగత్ సింగ్ డైలామాలో పడేసేలా ఉంది. టైమింగ్ అలాంటిది.. సింపుల్ గా చెప్పాలంటే పూర్తిగా రాంగ్ టైమింగ్
టి20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలు వేదికలుగా ఆరంభం కానుంది. ఈసారి ప్రపంచకప్లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి.
రాజసామ్ సినిమా విషయంలో ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతి మీద మండిపడ్డారు.. ఊహించని రీతిలో తనని ట్రోల్ చేశారు.
ఐపీఎల్ 18వ సీజన్ రెండోరోజే వివాదం చెలరేగింది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి.
పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే వైకుంఠపాళీ ఆటలాంటిది. డేట్స్ ఇచ్చి ఎప్పుడు నిచ్చెన ఇప్పిస్తాడో తెలియదు.. ఇవ్వకుండా ఎప్పుడు పాము నోట్లో తోస్తాడో అర్థం కాదు.
చిరంజీవి ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. అక్కడి హౌస్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంటులో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిప్పుడు.