ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు గాయపడ్డ కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ను ఎంపిక చేయడంపై టీమిండియా అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇది కచ్చితంగా ఫ్రెండ్షిప్ కోటానేనని రోహిత్ శర్మపై ఫైర్ అవుతున్నారు.