Telangana: బీఆర్ఎస్ శ్రేణులకు బహిరంగ లేఖ..కేసీఆర్కు భయం స్టార్ట్ అయిందా ?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. ఈ ఏడాది చివరినాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ పార్టీ కసితో కనిపిస్తుంటే.. ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయ్. దీంతో తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.