Telangana:ఫోన్స్ ధ్వంసం చేయలేదు సరే.. అన్ని మొబైల్స్ తో ఏంచేశావ్ కవితమ్మా..?

లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత తన ఫోన్లను తీసుకొని ఈడీ విచారణకు హాజరయ్యారు.

Post Published By: Srikar Creator
Updated : 21 March 2023, 7:30 PM IST

Published : 
  • 21 March 2023, 7:30 PM IST