ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమైయ్యాయి.
అవును నిజంగానే ఎండలు మండిపోతున్నాయ్… మధ్యాహ్నం రోడ్డుమీదకొస్తే మాడు పగిలిపోతోంది.. ఎండల సంగతి సరే మరి ఎండలకు ఈఐఎంకు లింకేంటి అంటారా…? ఉంది… ఎండలు మండితే ఈఎంఐ పెరగడం గ్యారెంటీ.!