దేవర’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్, ఇప్పుడు మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో కలిసి ‘డ్రాగన్’ అనే విజువల్ వండర్ని సిద్ధం చేస్తున్నాడు.
కేజీఎఫ్, సలార్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మాస్ సునామీ సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్తో కలిసి ఒక గ్లోబల్ యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని డ్రాగన్ గా చూడాలని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. కాని ఇంతవరకు గ్లింప్స్ రాలేదు. టీజర్ వదల్లేదు..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న సెన్సేషన్ డ్రాగన్. ఇదిప్పుడు సడన్ గా 1200 కోట్లు రాబట్టిన బాలీవుడ్ బీస్ట్ ధురందర్ మోడ్ లో కెళ్లింది
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతంలో టెంపర్ మూవీలో ఒక మాటన్నాడు.. వార్ ఆన్ కొరియా… పూరీ మేకింగ్ లో తను చేసిన టెంపర్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొత్తానికి డ్రాగన్ సెట్లో అడుగుపెట్టాడు. ఏప్రిల్ 22 కి ఒకరోజు ముందుగానే ప్రశాంత్ నీల్ తో ప్రశాంతంగా కదా చర్చ లు చేశాడు.
నిన్న మొన్నటి వరకు వార్ 2 సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా ప్రశాంత్ నీల్ సినిమా దగ్గరికి వచ్చేసాడు. ఏప్రిల్ 22 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్నమూవీ డ్రాగన్. ఆల్రెడీ హీరోలేని సీన్లను తీసిన తను, ఇప్పుడు హీరో రాకతో, వేగం పెంచబోతున్నాడు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విశ్రాంతి లేదంటున్నాడు. సమ్మర్ బ్రేక్ తీసుకోనన్నాడు. పూర్తిగా డ్రాగన్ షూటింగ్ తోనే ఈనెల, వచ్చేనెల పూర్తిగా సెట్స్ కే పరిమితం కాబోతున్నాడు.