నటుడిగా తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరిస్తూనే, దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నారు ఆర్జే బాలాజీ. ‘మూకుత్తి అమ్మన్’, ‘వీట్ల విశేషం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘కరుప్పు’.
తమిళ చిత్ర పరిశ్రమలో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వైవిధ్యభరితమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ బాలాజీ మోహన్, ప్రస్తుతం సూర్య ప్రధాన పాత్రలో ‘కరుప్పు’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులకు ఎట్టకేలకే ఒక తీపి కబురు అందింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కరుప్పు’ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
టాలీవుడ్లో ఈ మధ్యకాలంలో కథాబలం ఉన్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అదే కోవలో, స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రంగా మన ముందుకు రావడానికి సిద్ధమవుతోంది
తెలుగు సినీ ప్రియులకు ఊపిరి బిగబట్టే సమయం వచ్చేసింది. అనౌన్స్మెంట్ రోజు నుండే తన టైటిల్తో ఆసక్తిని రేకెత్తించిన చిత్రం “విశ్వనాథ్ అండ్ సన్స్”. ఒక కుటుంబం వెనుక ఉన్న రహస్యాలు, భావోద్వేగాలు మరియు పవర్-ప్యాక్డ్ డ్రామా
టాలీవుడ్లో “మాస్” అనే పదానికి నిఘంటువులాంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్. హీరో క్యారెక్టరైజేషన్ను ఓ రేంజ్లో ఎలివేట్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి.
కోలీవుడ్ స్టార్ సూర్య ఫ్యాన్స్కు ఇప్పుడు పండగే అని చెప్పాలి. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సూర్య, తన 46వ సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు సూర్య. మనసుకు నచ్చిన కథ వస్తే ఓకే చెప్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కమెడియన్ కమ్ డైరెక్టర్ ఆర్ జె బాలాజీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు సూర్య.
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత డైరెక్టర్లకు హీరోలకు బౌండరీలు అయితే కనపడటం లేదు. ఎక్కడైనా.. ఏ భాషలో అయినా ఎప్పుడైనా సినిమా చేసేయవచ్చు అనే కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగుతున్నారు.