టాలీవుడ్ వెండితెర అద్భుతం.. నలుగురు అగ్ర హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపించిన త్రిమూర్తులు..!
1987వ సంవత్సరంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం నమోదైంది. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన బ్లాక్బస్టర్ హిట్ నసీబ్ ను తెలుగులో వెంకటేష్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా త్రిమూర్తులు