తెలంగాణ ఎన్నికల వేళ నాగార్జున సాగర్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ప్రస్తుతం డ్యాం ప్రాంతంలో ఏపీ, తెలంగాణ పోలీసులు పహారా కాస్తున్నారు.
ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్ పై పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ వైపు 1500 మంది పోలీసులు పహారా కాస్తున్నారు.
On the screen Sagar dispute Case registered against AP police