తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఇంకా వారం కూడా కాలేదు. కానీ ప్రతిపక్ష పార్టీలు అప్పుడే యుద్ధం మొదలు పెట్టేశాయి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఇక ప్రొటెం స్పీకర్ విషయంలో లొల్లి చేస్తోంది బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే యుద్ధం చేస్తామని ముందే హెచ్చరించింది గులాబీ పార్టీ. కానీ కొంత టైమ్ ఇస్తుందని అనుకున్నా.. తొందరగానే ఎదురుదాడి ప్రారంభించింది.

Opposition parties started a war on Revanth..?