Jaipur: ఆత్మహత్యకు అనుమతివ్వాలని గవర్నర్‌కు వినతి పత్రం..!

దేశం అంటే భక్తి. ఆ భక్తిని రక్షణ రంగంలో చూపించేందుకు చాలా మంది ఆసక్తికనబరుస్తారు. వారే సరిహద్దులో ఉండే భారత జవాన్లు. వారి ఎంపిక ఎంతటి కఠినతరంగా ఉంటాయో అప్పుడప్పుడూ నియామకాల సమయంలో చూస్తూ ఉంటాం. అలాంటి వారికే అన్యాయం జరిగితే ఎలా ఉంటుంది. మీరే ఒక్కసారి ఆలోచించండి. 2019 పూల్వామా దాడిలో చాలా మంది జవాన్లు దేశానికి తమ ప్రాణాలను అర్పించారు. అలా అమరులైన వారి కుటుంబసభ్యులకు ఇంతవరకూ నష్టపరిహారం చెల్లించలేదు. వారి పరిస్థితేంటో తెలుసుకుందాం.

Post Published By: Srikar Creator
Updated : 5 March 2023, 6:18 PM IST

Published : 
  • 5 March 2023, 6:18 PM IST

Exit mobile version