Top story: బతికితే ఆ ఆంటీ దగ్గరకు వెళ్ళు దూకే ముందు కొడుక్కు సౌజన్య ఏం చెప్పింది..? ఆత్మహత్యకు ముందే ఇంజినీర్ వీలునామా ఎవరికి రాసారు..?
కాకినాడ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషాద ఘటనలో రోజుకో షాకింగ్ నిజం వెలుగులోకి వస్తోంది.