Rajashyamala yagam will be held for three days at his farm in Erravalli of Ddipeta district CM KCR
గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను ఒకేసారి ఏకంగా రూ. 101.50 పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ ప్రకటించాయి. దేశవ్యాప్తంగా నవంబర్ 1 ఈరోజు నుంచి గ్యాస్ చమురు మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 100 పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తుంది. గత రెండు నెలల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచడం ఇది రెండో సారి.
కమర్షియల్ సిలిండర్ పై.. ధరలు
ప్రస్తుతానికి గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ కు మాత్రం మినహాయింపును ఇచ్చాయి. ( డొమెస్టిక్ సిలిండర్ )