కేజీఎఫ్, సలార్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మాస్ సునామీ సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్తో కలిసి ఒక గ్లోబల్ యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.