ఆగస్టు 21న థియేటర్లలో ‘ఇరుముడి’ మోతమోగనున్న ‘మల్లెపూల పల్లకి’.!

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Post Published By: dialnews
Updated : 18 August 2026, 5:30 PM IST

Published : 
  • 18 August 2026, 5:30 PM IST

Exit mobile version