ఒకప్పుడు తెలుగులో పౌరాణిక చిత్రాలు ఎన్నో వచ్చేవి. కానీ ఇప్పుడు వాటి ఊసే లేదు. అయితే తాజాగా విడుదలైన ‘కల్కి 2898 AD’ సినిమాతో మరోసారి పౌరాణిక చిత్రాల గురించి చర్చ మొదలైంది.

Nandamuri Taraka Rama Rao is the first name that Telugu audience remembers as Sri Krishna