గత రెండురోజుల క్రితం తిరుమలలో చోటు చేసుకున్న ఘటన యావత్ శ్రీవారి భక్తులకు కాస్త భయాన్ని కలిగించింది. దైవ దర్శనార్థం తిరుమల కాలినడక మార్గంలో వెళ్తున్న చిన్నరిని చిరుత చంపేయడం అందరినీ కలిచివేసింది. మరికొందరిలో తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. దీంతో టీటీడీ వెంటనే రంగంలోకి దిగి భద్రతా చర్యలు చేపట్టారు.

A cheetah that sacrificed a child on the Tirumala footpath got trapped in its cage