According to the World Resources Institute, around 25 countries in the world are facing a water crisis
గుండ్రంగా తిరిగే భూమిపై ఒక్కోదేశంలో ఒక్కోరకమైన సమస్య ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన సమస్యతో ఇబ్బంది పడుతున్న దేశాలు 25 ఉన్నాయి. అదే నీటి సంక్షోభం. మన్నటి వరకూ మన దేశంతో పాటూ ఇతర దేశాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు, జనావాసాలన్నీ జలదిగ్భంధంలో చిక్కుకొని పోయాయి. తీవ్రమైన వరదలతో కొట్టుమిట్టాడాయి. అలాంటి పరిస్థితుల్లో గుటిక నీళ్లతో దాహం తీర్చుకునేందుకు వెసులు బాటు లేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ తాజాగా జరిపిన సర్వేలో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదికలో పొందుపరిచిన సమాచారం ప్రకారం ప్రపంచ జనాభాలో 25శాతం మంది నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నారు.
నివేదికలోని మరిన్ని అంశాలు..
జల సంక్షోభానికి కారణాలు
నీటి కొరతను ఎదుర్కొంటున్న దేశాలు
భారత్, సిరియా, ఇరాక్, నమీబియా, దక్షిణాఫ్రికా, టునిషియా, గ్రీస్, శాన్ మారినో, బెల్జియం, ఇరాన్, చిలీ, జోర్డాన్, బహ్రెయిన్, సైప్రస్, కువైట్, సౌదీ అరేబియ, ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, లెబనాన్, ఖతర్, యోమన్, బోత్సావనా, ఈజిప్ట్, లిబియా,
ఏం చేస్తే అధిగమించవచ్చు
ఇలా ప్రత్యేకమైన శ్రధ్ద చూపడం వల్ల ప్రపంచదేశాలు రానున్న భవిష్యత్ తరాలకు నీరు అనే వనరును అందించిన వాళ్లవుతారు. లేకుంటే మరింత తీవ్ర సంక్షోభంతో ఉన్న జనాభా కూడా తరిగిపోయే అవకాశం ఉంటుంది.
T.V.SRIKAR