పవన్ కల్యాణ్ తర్వాత.. రఘురామే ! ఈ ఎన్నికల్లో ఎవరి గురించైనా భారీగా చర్చ జరిగింది.. ఈ ఇద్దరి గురించే ! గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి.. జగన్కు ఎదురుతిరిగి, తిరుగుబాటు జెండా ఎగురవేసి.. చివరికి లాఠీదెబ్బలు తిన్న రఘురామ.. వైసీపీ మీద, జగన్ మీద కోపంతో రగిలిపోయారు. సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీలో చేరి.. చాలారోజుల సస్పెన్స్ తర్వాత సీటు సంపాదించి.. ఎమ్మెల్యేగా గెలిచారు.

After Pawan Kalyan.. Raghuram! There was a huge discussion about anyone in this election.