

బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర..లడ్డూ వేలం



బాలాపూర్ గణేశుడి శోభాయాత్రాలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి



బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర



బాలాపూర్ మహా గణపతి



బాలాపూర్ వినాయకుడి వూరేగింపులో పాల్గొన్న భక్తులు



ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు.



బాలాపూర్ గణేశుడి లడ్డూ



రూ.27 లక్షలకు దాసరి దయానంద్రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు.



లడ్డూని వేలం పాట పాడినా దాసరి దయానంద రెడ్డి



బాలాపూర్ ఉత్సవ సమితి రూ.1,116తో వేలం పాట ప్రారంభించింది.



ప్రత్యేక వాహనంలో విఘ్నేశ్వరుడిని హుస్సేన్ సాగర్కు తరలించారు.
