తిరుమల తిరుపతిలో రేపు సర్వ దర్శనం కోసం భక్తులకు జారీ చేసే టోకెన్లను టీటీడీ రద్ద చేసింది. రేపు మధ్యహ్నం నుంచి సర్వ దర్శనంన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జారీ చేయనుంది. ఇక పది రోజులకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ జారీ చేయనుంది. తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాలలో 4.25 లక్షల టోకేన్లు జారీ చేసేందుకు దేవస్థానం బోర్డు సన్నాహాలు చేపట్టింది. అయితే, ఎల్లుండి నుంచి జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

Cancellation of Sarva Darshan Tokens in Tirumala.. Special Darshans also canceled for ten days..