భారత ప్రధాని నరేంద్ర మోదీ పంద్రా ఆగస్ట్ వేడుకల్లో భాగంగా ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. తదనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ త్వరలో మన దేశం మరింత సాంకేతికంగా అడుగులు వేయబోతుంది అని తెలిపారు.

Prime Minister Modi said that 6G network services will be made available in India soon