ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏదో ఒక పోరాటం ఆదిలాబాద్లో సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను రీ ఓపెన్ చేయాలని కొందరు పోరాటం చేశారు. దాన్ని బీఆర్ఎస్ నడిపించిందట. తాజాగా రైల్వే లైన్ కోసం రిలే దీక్షలు ప్రారంభించడంతోపాటు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారట.

Politics behind the Adilabad railway line!