CM kcr: బ్రాహ్మణ సంక్షేమ సదన్ ప్రారంభోత్సవ చిత్రాలు..

రంగారెడ్డి జిల్లాలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థతో పాటూ పలు పీఠాధిపతులు హాజరయ్యారు. విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బ్రాహ్మణుల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారని తెలిపారు.

Post Published By: Srikar Creator
Updated : 31 May 2023, 7:06 PM IST
1 / 10 \"Zoom\"బ్రాహ్మణ సంక్షేమ సదన్ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు
2 / 10 \"Zoom\"విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి తమ శిష్య బృందంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు
3 / 10 \"Zoom\"పురం హితం కోరేవారే పురోహితులు అని సీఎం కేసీఆర్ అన్నారు.
4 / 10 \"Zoom\"తెలంగాణ ప్రదాన కార్యదర్శి శాంతి కుమారి ప్రసంగించారు
5 / 10 \"Zoom\"వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి
6 / 10 \"Zoom\"ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్
7 / 10 \"Zoom\"స్వరూపానందేంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో రిబ్బన్ కటింగ్ చేసిన సీఎం కేసీఆర్
8 / 10 \"Zoom\"వేదికపై అధిరోహించి అందరికీ అభివాదం చేస్తున్న చిత్రం
9 / 10 \"Zoom\"హారతిని నమస్కరిస్తున్న చిత్రం
10 / 10 \"Zoom\"బ్రాహ్మణ పరిషత్‌కు ఏటా రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Published : 
  • 31 May 2023, 7:06 PM IST