Shilpakalavedika: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆస్కార్ తెచ్చిన సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం సన్మానం..

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వరించిన విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కీరవాణి, చంద్రబోస్ లను సన్మానించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రలు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

Post Published By: Srikar Creator
Updated : 10 April 2023, 5:00 PM IST
1 / 10 \"Zoom\"ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అందుకున్న ఎం. ఎం. కీరవాణి, చంద్రబోస్
2 / 10 \"Zoom\"కీరవాణికి సన్మానం చేస్తున్న తెలంగాణ మంత్రులు
3 / 10 \"Zoom\"పుష్ప గుచ్ఛంతో సంగీత దర్శకుడు కీరవాణిని స్వాగతం పలికారు.
4 / 10 \"Zoom\"సాహిత్య రచయిత చంద్రబోస్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలికారు.
5 / 10 \"Zoom\"కార్యక్రమాన్ని చూసేందుకు తరలివచ్చిన ప్రేక్షకులు
6 / 10 \"Zoom\"తెలంగాణ ఆవిర్భావం గురించి గుర్తుచేసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
7 / 10 \"Zoom\"వేదికపై నిలుచున్న చంద్రబోస్, తలసాని, కీరవాణి, రాజమౌళి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు
8 / 10 \"Zoom\"ఆదివారం కావడంతో  ప్రేక్షకులతో సందడిగా మారిన శిల్పకళావేదిక.
9 / 10 \"Zoom\"చంద్రబోస్ కి ప్రభుత్వం తరఫున జ్టాపికను అందించిన మంత్రులు.
10 / 10 \"Zoom\"అమెరికాలో ఆస్కార్ అందుకున్న తెలుగు చలనచిత్ర దిగ్గజులు

Published : 
  • 10 April 2023, 5:00 PM IST