

విజయవాడ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ దంపతులు



కనకదుర్గమ్మ ఆలయంలో అంగరంగ వైభవంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు



అమ్మవారిని ఆలయ వీధుల గుండా ఊరేగిస్తున్నా భక్తులు



కనకదుర్గమ్మ దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరిన జనం



భక్తులతో పోటెత్తిన ఆలయ ప్రాంగణం



ఏపీ మంత్రి రోజకు తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ అధికారులు



సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు



అమ్మవారికి నక్షత్ర హారతిని ఇస్తున్న అర్చక స్వాములు



ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కేరళ డోలు వాయిద్యాలు



ఆలయం వెలుపల అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు
