ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తొలి రోజు సీఐడీ విచారణ పూర్తయింది. రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులో ఆయనను అధికారులు విచారించారు.