Top story: భారత్-బంగ్లాదేశ్ మధ్య పీక్స్కు దౌత్య యుద్ధం.. రంగంలో RAW చీఫ్.. శత్రువుకు దబిడి దిబిడే..!
త్రివేది ఢిల్లీకి వచ్చినప్పుడే.. రా చీఫ్ ఎందుకెళ్లారు? హసీనా సర్కార్ పతనం, ఢాకాలో రాజకీయ మార్పుల తర్వాత ఏర్పడిన కొత్త సర్కార్తో భారత్ అధికారికంగా జరిపిన మొదటి అత్యున్నత స్థాయి సమావేశమిది.