బ్రేకింగ్: మరో సీఎం జైలుకు…?

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)కి సంబంధించి ఇటీవలి లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

Post Published By: Vencateshg
Updated : 30 September 2024, 7:43 PM IST

Published : 
  • 30 September 2024, 7:43 PM IST

Exit mobile version