ఏపీ లిక్కర్ కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, అటు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు.