Top story: భారత్లో విధ్వంసానికి నేపాల్లో స్కెచ్.. మత ఘర్షణల వెనుక బయటపడ్డ సీక్రెట్..!
హిమాలయ దేశంలో కొద్ది రోజులుగా జరుగుతున్న విధ్వంసమే ఇది. కోషి ప్రావిన్స్లోని సున్సారీ జిల్లాలో రెండు మత వర్గాల వేడుకల సందర్భంగా లౌడ్స్పీకర్ల వినియోగంపై వివాదం చెలరేగి ఘర్షణలకు దారితీసింది