పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మమతా బెనర్జీ పదిహేనేళ్లలో చేయని పనిని ఆయన రెండే రోజుల్లో పూర్తి చేశారు. దేశ రక్షణ కోసం బీఎస్ఎఫ్కు ల్యాండ్ బదిలీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు