మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చట్ట సభల్లో మహిళలు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది.

The Union Cabinet has decided to introduce a bill in Parliament to provide 33 percent reservation for women in legislative assemblies